కావలిసినవి:తయారుచేయు విధానం:
- మైదాపిండిలో నీళ్లు వేసి ముద్దలా అయిన తరువాత నూనె పోసి పూరీ పిండిలా కలుపుకోవాలి.
- ఈ పిండిని ఓ అరగంటసేపు నాననివ్వాలి.
- తరువాత లీటర్నీళ్ళను మరగపెట్టాలి, మరుగుతున్నపుడే అరకేజీ ధలియ( గోధుమ రవ్వలాంటిది బయట మార్కెట్లో దొరుకుతుంది) వేసి ఉడికించాలి.
- నీళ్లు పూర్తిగా ఇంకిపోయాక, పంచదార వెసి ధలియ దగ్గర పడేదాకా ఉడికించాలి.
- ఈధలియాని చల్లారనివ్వాలి.
- కలిపీ ఉంచుకున్న మైదా పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- వీటి మద్యన చల్లారిన ధలియా మిశ్రమాన్ని పెట్టి,అన్ని వ్య్పులా మూసేసి పూరీల మాదిరి ఒత్తుకోవాలి.
- తరువాత నూనెలో దోరగా వేఇంచి తీయాలి..
No comments:
Post a Comment